వరంగల్ తూర్పు: వార్తలు
Warangal Railway Station: ఆధునిక సౌకర్యాలతో సుందరంగా మారిన వరంగల్ స్టేషన్
వరంగల్ రైల్వే స్టేషన్ను చరిత్రాత్మక కాకతీయుల కళను ప్రతిబింబించేలా సుందరంగా ఆధునీకరించారు. ఈ రైల్వే స్టేషన్ను మే 22న పునఃప్రారంభం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Miss world 2025: ఓరుగల్లులో ప్రపంచ సుందరి పోటీదారుల సందడి.. సంప్రదాయ వస్త్రధారణతో ఆలయాల సందర్శన
కాకతీయుల శిల్పకళ వైభవాన్ని తిలకిస్తూ, ఆధ్యాత్మిక పరవశంలో తేలుతూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఆసక్తిగా గమనిస్తూ ప్రపంచ సుందరుల సందడి కొనసాగింది.
Warangal Special Bus: వరంగల్ నుంచి వివిధ పుణ్య క్షేత్రాలకు స్పెషల్ బస్సులు… ఛార్జీలను ఖరారు చేసిన అధికారులు
ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన కాళేశ్వరం, వేములవాడ, పాలకుర్తి, రామప్ప ఆలయాలకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Warangal Airport: భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వరంగల్ రైతులు.. ఎయిర్ పోర్టు పునరుద్ధరణలో సవాల్
మామునూరు ఎయిర్ పోర్టు పునరుద్ధరణలో రైతుల భూమి పరిష్కారాన్ని సంబంధించి పరిష్కారం కనుగొనని ప్రస్తుత పరిస్థితే హోరెత్తుతోంది.
Warangal: వరంగల్ మిర్చికి అంతర్జాతీయ గుర్తింపు
ఉమ్మడి వరంగల్ జిల్లా మాత్రమే ప్రాచుర్యం పొందిన చపాట మిరపకు తాజాగా అరుదైన గౌరవం లభించింది.
Warangal: హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీ ల అభివృద్ధికి కీలక నిర్ణయాలు.. రూ. 4962.47 కోట్లు కేటాయింపు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ అభివృద్ధికి భారీ నిధులు కేటాయించి వరాల జల్లు కురిపించింది.
Warangal Tourism: దసరా సెలవులు.. వరంగల్లో అద్భుతమైన టూరిస్టు ప్రదేశాలు ఇవే.. మీరు వెళ్లండి!
దసరా సెలవులు వచ్చాయి, అందువల్ల చాలామంది టూరిస్టులు మంచి ప్రదేశాలను సందర్శించడానికి ప్లాన్ చేస్తున్నారు.
వరంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం, ఇద్దరి విషమం
వరంగల్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కుంభవృష్టి.. రెడ్ అలెర్ట్ జారీ
తెలంగాణలోని ఉమ్మడి వరంగల్లో మంగళవారం భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
నేడు వరంగల్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం వరంగల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
కేంద్రమంత్రి పదవిపై దిల్లీ పెద్దల మాటకు కట్టుబడి ఉంటా : కిషన్ రెడ్డి
తెలంగాణ భారతీయ జనతా పార్టీలో గత కొద్ది రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ నెల 8న ప్రధాని మోదీ వరంగల్ పర్యటన షెడ్యూల్ ఇదే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8న తెలంగాణలోని వరంగల్కు రానున్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
తెలంగాణలో మరో 5రోజుల పాటు వర్షాలు; ఉత్తర జిల్లాల్లో వడగళ్ల వాన
కరీంనగర్తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరో 5రోజుల పాటు తీవ్ర వడగళ్ల వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ ఏ1: వరంగల్ సీపీ రంగనాథ్
10వ తరగతి హిందీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్లో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కు పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ వ్యవహారంపై వరంగల్ సీపీ రంగనాథ్ బుధవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
రెండోరోజు కూడా 10వ తరగతి పేపర్ లీక్! విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
తెలంగాణలో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షల్లో మంగళవారం హిందీ పేపర్ లీకైంది. తాండూరులో సోమవారం తెలుగు పేపర్ లీక్ అయిన రీతిలోనే వరంగల్లో పదో తరగతి హిందీ పేపర్ బయటకు వచ్చింది.